హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లి... చివరకు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 36 పాయింట్లు లాభపడి 50,441కి చేరుకుంది. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 14,956 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm