హైదరాబాద్: ఒంగోలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికివాయిలో కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్వాడీ కార్యకర్త సునీత (35) మృతి చెందారు. గత నెల 18న సునీత వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుండి తీవ్ర అస్వస్థతకు గురైన సునీతను తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంగన్వాడీ కార్యకర్త సునీత మరణించారు.
Mon Jan 19, 2015 06:51 pm