హైదరాబాద్ : ప్రకాశం జిల్లా బొట్లపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని ఇంటర్ విద్యార్థిని గుంజా లక్ష్మీ ప్రసన్న బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 25 Feb,2021 03:38PM