అమరావతి: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనకొండ చెక్పోస్టు వద్ద పోలీసులు రూ.50లక్షల నగదును పట్టుకున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో తీసుకెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకొని కంచికచర్ల పోలీస్స్టేషన్కు తరలించారు. పెద్ద మొత్తంలో నగదు రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm