హైదరాబాద్: మానవ-వన్యప్రాణుల సంఘర్షణ కేసులో, ఉత్తర ప్రదేశ్లోని జవాన్ ప్రాంతంలో ఒక వ్యవసాయ క్షేత్రం చుట్టూ నిర్మించిన ఎలక్ట్రికల్ పెన్సిన్ తాకటం వలన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నెక్రోప్సీ కోసం పంపారు. తన బంగాళాదుంప పంటను విచ్చలవిడి జంతువుల నుండి రక్షించడానికి వ్యవసాయ క్షేత్ర యజమాని దాని చుట్టూ ఉన్న కంచెను విద్యుదీకరించినట్లు అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి కంచె తాకటం వలన విద్యుదాఘాతానికి గురైంది.
Mon Jan 19, 2015 06:51 pm