హైదరాబాద్ : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. జిల్లాలోని త్రిపురాంతకం మండలం ముడివేముల వద్ద అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 30 గొర్రెలు మృతి చెందాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm