హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని బిజాపూర్ జిల్లా కుత్రు పోలీస్ స్టేషన్లో పరిధిలోని దర్భా అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ నక్సల్ హతమైనట్లు బస్తర్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) పీ సుందర్రాజ్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm