హైదరాబాద్ : బంగారం ధర ఈరోజు (సోమవారం) పెరిగింది. రూ. 57 పెరిగి రూ. 49,767కు చేరింది. అటు వెండి ధర కిలోకు రూ. 185 తగ్గి రూ. 61,351గా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 1,874 డాలర్లకు పెరిగింది. వెండి ధర మాత్రం 24.22 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది.కెనడా తదితర దేశాల్లో మళ్లీ లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సీనియర్ ఎనలిస్ట్ తపన్ పటేల్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm