హైదరాబాద్ : ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే ఊహించని అంచనాలతో మార్కెట్లు మళ్లీ పుంజుకుని, చివరకు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు లాభపడి 44,077కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 12,926 వద్ద స్థిరపడింది.
Mon Jan 19, 2015 06:51 pm