హైదరాబాద్ : వేములవాడ రాజన్న అలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. కార్తీక మాసం సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. ఈరోజు ఉదయం నుండే భక్తులు కోడె మొక్కు చెల్లించుకోవడం కోసం క్యూ లైన్ లో రెండుగంటల పాటు నిలబడి టిక్కెట్టు తీసుకుని కోడె మొక్కు చెల్లించుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm